పోటీ నష్టం: తెలంగాణ కాంగ్రెసు నేతలు

సెంటిమెంట్ ఆధారంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకపోవడమే మంచిదని సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మాజీ స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి నివాసంలో జరిగిన తెలంగాణ సీనియర్ల కీలక సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.కేశవరావు, మాజీ మంత్రి కె.జానారెడ్డి, టీఆర్సీసీసీ కన్వీనర్ జి.చిన్నారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, సీనియర్ నేతలు పాల్వాయి గోవర్ధనరెడ్డి, కె.ఆర్.ఆమోస్, కమలాకరరావు, కె.యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ, శ్రీకృష్ణ కమిటీ ముందు విన్పించే వాదనలు, ప్రాణహిత-చేవెళ్ల సహా సాగునీటి ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు బరిలోకి దిగితే కేవలం రాజకీయ కోణం మాత్రమే ఉంటుందని భేటీలో పాల్గొన్న సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications