ఆట ఓంకార్ పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
చిన్న పిల్లలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని ఈ కార్యక్రమంపై ఇప్పటికే ప్రజా సంఘాలు హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాయి. పసి పిల్లలతో చీదరించుకునే విధంగా చిందులు వేయిస్తూ, అర్థ నగ్న నృత్యాలు చేయించడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఈ ఫిర్యాదుపై ఈ నెలాఖరున తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మానవ హక్కుల కమిషనర్ సుభాషణ్ రెడ్డి చెప్పారు. ఈ స్థితిలో ఓంకార్ పై శ్రీరామ్ రెడ్డి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Comments
Story first published: Thursday, April 29, 2010, 17:04 [IST]