వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనస్వికి మిస్ ఇండియా కిరీటం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manasvi
ముంబై: పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2010గా మనస్వి మాంగై (22) ఎంపికైంది. శుక్రవారం రాత్రి జరిగిన వేడుకల్లో ఈ ఎంపిక జరిగింది. ఆమె ఈ ఏడాది జరిగే ప్రపంచ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. నేహా హింగే (23) మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2010, నికోలే ఫారియా (20) మిస్ ఇండియా ఎర్త్ 2010గా ఎంపికయ్యారు.

షాహిద్ కపూర్, సల్మాన్ ఖాన్, లారా దత్తా, నేహా దుపియా, వివేక్ ఒబెరాయ్ వంటి బాలీవుడ్ తారలు తమ కార్యక్రమాలతో ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఫైనల్ చేరుకున్న 18 మందిని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రచయిత చేతన్ భగత్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాక్సర్ విజేందర్ సింగ్, డైరెక్టర్ అనురాగ్ బసు, డిజైనర్ రితూ బెరి, నటుడు కునాల్ కపూర్ వంటివారిని అంచనా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X