అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం: దైవదర్శనానికి వెళ్ళిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆత్మకూరు మండలం వడ్డేపల్లి వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడటంతో ఐదుగురు చనిపోయారు. మృతులందరూ కూడేరు మండలం ముద్దలాపురం గ్రామానికి చెందినవారు.

ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ముప్పైమంది వున్నట్లు తెలియవచ్చింది. వీరందరూ పంపనూరు సుమ్రమణ్యేస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X