రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
ఈ ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ముప్పైమంది వున్నట్లు తెలియవచ్చింది. వీరందరూ పంపనూరు సుమ్రమణ్యేస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Comments
Story first published: Sunday, May 2, 2010, 13:37 [IST]