నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్ అతి చేస్తున్నారు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
నిజామాబాద్: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యంగ పరిధి దాటి అతిగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (ఐకాస) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. శ్రీకృష్ణ కమిటీ పర్యటనపై గవర్నర్‌ కేంద్రానికి లేఖ రాయడం హాస్యాస్పదమని, అంతిమ నిర్ణయం మంత్రి మండలిదేనని గుర్తుచేశారు.

ఆదివారం నిజామాబాద్‌ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షులు డి.శ్రీనివాస్ ఉప ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ స్థానంలో పోటీ చేయవద్దని ఆయన సూచించారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసినవారిని ఏకగ్రీవంగా గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X