వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై దాడులు: కసబ్ పై తీర్పు నేడే

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ముంబై:భారత ఆర్థిక రాజధాని ముంబయిలో మారణకాండ సాగించిన ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ పై సోమవారం న్యాయస్థానంలో తీర్పు వెలువడనుంది. దాదాపు 3 రోజులపాటు నగరాన్ని చెరపట్టి, సహచర ఉగ్రవాదులతో అతడు సాగించిన రక్తపాతానికి 173 మంది బలవ్వడం ప్రతి భారతీయుడి గుండెను కోసేసింది.

అనేక నాటకీయ మలుపుల మధ్య ఏడాది పాటు సాగిన విచారణ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాడుల కుట్రలో ముష్కర మూకలతో చేతులు కలిపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు భారతీయుల భవితవ్యమూ తేలనుంది.కాగా, కసబ్ మరో నాటకం మొదలు పెట్టాడు. తనకు కడుపు నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X