ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీరావుకు వట్టి లీగల్ నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
ఏలూరు: ఈనాడు దినపత్రిక యజమాని రామోజీ రావుకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వట్టి వసంత కుమార్ లీగల్ నోటీసులు పంపించారు. నిరాధారామైన వార్తలు ప్రచురించినందుకు ఆయన ఈ లీగల్ నోటీసు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, వార్త సిఎండి గిరీష్ సంఘీకి కూడా ఆయన లీగల్ నోటీసులు పంపించారు.

తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు సహా 14 మందికి వట్టి వసంత కుమార్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి రోడ్డు పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఆధారాలతో సహా గతంలో స్పష్టం చేశానని, అయినా తెలుగుదేశం పార్టీ కావాలనే రాజకీయం చేస్తోందని వసంత కుమార్ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X