హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమాజంలో మార్పు కోరుకున్న మార్క్స్

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: కార్ల్ మార్క్స్ జయంతిని రాష్టంలో ఘనంగా జరుపుకున్నారు. సమాజంలో జరుగుతున్న దోపిడీని, రావలసిన మార్పును శాస్త్రీయంగా వివరించి చెప్పిన మేధావి కార్ల్‌ మార్క్స్‌ అని సీపీఎం నేత వై. వెంకటేశ్వరరావు అన్నారు. మార్క్స్‌ 192వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించారు.

ప్రపంచ కార్మికులను ఏకం చేయాలన్న మార్క్స్‌ లక్ష్యానికి అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చిన తరువాతే దాస్‌ కాపిటల్‌ గ్రంధానికి అమ్మకాలు పెరిగాయని గుర్తు చేశారు. కష్టజీవులు కోరుకునే సమాజంకోసం, మార్క్స్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ పనిచేస్తుందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X