హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడిపై మానవహక్కుల నోటీసు

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
హైదరాబాద్‌: ప్రపంచ ప్రఖ్యాత తిరుమల దేవస్ధానానికి కూడా మానవ హక్కుల బాధ తప్పలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది దురుసు ప్రవర్తన, సౌకర్యాల లేమిపై కొందరు భక్తులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ సుభాషణ్‌రెడ్డి టీటీడీ ఈవోను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X