వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నార్కో పరీక్షలపై సుప్రీంకోర్టు ఆంక్షలు
నార్కో అనాలసిస్ పరీక్షల ఫలితాలను సాక్ష్యంగా పరిగణించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసులో నార్కో పరీక్షలు జరిపేందుకు నిందితులను అహ్మదాబాద్ తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.
Comments
Story first published: Wednesday, May 5, 2010, 12:39 [IST]