హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ వత్తిళ్ళకు లొంగను: జస్టిస్ శ్రీకృష్ణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Srikrishna
హైదరాబాద్‌: తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి ఏర్పాటయిన కమిటీ చైర్మన్‌, జస్టిస్ శ్రీకృష్ణ తెలిపారు. ఈ నెల 10,11, 12వ తేదీలలో టీడీపీ, ఎంఐఎం, ముస్లీంలీగ్‌ పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు.

ఈ నెల 17, 18 తేదీలలో కాంగ్రెస్‌ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సమావేశమయి, వారి అభిప్రాయాలు వింటామని శ్రీకృష్ణ వెల్లడించారు. టీడీపీ నుంచి మూడు గ్రూప్‌లను సంప్రదింపులకు ఆహ్వానించామన్నారు. జూలై నెలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తామని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X