రాజకీయ వత్తిళ్ళకు లొంగను: జస్టిస్ శ్రీకృష్ణ
ఈ నెల 17, 18 తేదీలలో కాంగ్రెస్ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో సమావేశమయి, వారి అభిప్రాయాలు వింటామని శ్రీకృష్ణ వెల్లడించారు. టీడీపీ నుంచి మూడు గ్రూప్లను సంప్రదింపులకు ఆహ్వానించామన్నారు. జూలై నెలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Story first published: Thursday, May 6, 2010, 17:06 [IST]