మెదక్ జిల్లాలో జంట హత్యలు
ఈ విషయం తెలుసుకున్న ఏసయ్య బంధువులు జైపాల్ ను గొడ్డళ్లతో దాడి చేసి సజీవ దహనం చేశారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలాన్ని సృష్టించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Story first published: Thursday, May 6, 2010, 10:03 [IST]