వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణ
చనిపోయిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది వివరాలు తెలిశాయి. వారిలో చంద్రకళ, యాదమ్మ, కృష్ణవేణి అలియాస్ చిట్టి, కృష్ణవేణమ్మ, సత్యనారాయణ, రమేష్, నరసింహులు, యుగంధర్ దుర్మరణం చెందినట్లు సమాచారం. గాయపడిన మరో వ్యక్తి ప్రకాష్కు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ప్రమాద స్థలాన్ని పోలీస్ అధికారులు నారాయణ, సాయన్న పరిశీలించి మృతదేహాలను తరలించారు.
Comments
Story first published: Friday, May 7, 2010, 9:21 [IST]