హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాగా పతనమైన స్టాక్ మార్కెట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

Stock Market
హైదరాబాద్: భారత స్టాక్‌మార్కెట్‌లో పతనం చోటుచేసుకుంది. ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 16939 పాయింట్ల వద్ద ప్రారంభమై 218 పాయింట్లు నష్టపోయి 16769 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 72 పాయింట్లు పతనం చెంది 5018 వద్ద క్లోజైంది.

రిలయెన్స్‌, ఐడియా, ఎం అండ్‌ ఎం, బీపీసీఎల్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, సీమెన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో ముగిశాయి. ఆర్ ‌పవర్‌, రిలయెన్స్‌ ఇన్ ‌ఫ్రా, టాటామోటార్స్‌, సుజ్లాన్‌, యూనిటెక్‌, కొటాక్ ‌బ్యాంక్‌, డీఎల్‌ఎఫ్‌, ఐడీఎఫ్‌సీ, రిలయన్స్‌ కాపిటల్‌, ఎస్ ‌బీఐ కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X