అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
పునీతా రెడ్డి అనే 22 ఏళ్ల యువతి కారు నడుపుతోందని, కారు అదుపు తప్పి మరో వాహనాన్ని ఢీకొనడంతో ప్రణీతా దేవి ఎగిరి కింద పడిందని. దీంతో ప్రణీత అక్కడికక్కడే మరణించింది. గాయపడిన వారికి ఏ విధమైన ప్రాణహానీ లేదు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో వారు డిశ్చార్జీ అవుతారు.
2009లో హైదరాబాదులో బిటెక్ పూర్తి చేసిన ప్రణీత ఓహ్యోలోని రైట్ స్టేట్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఆమెకు ఓ సోదరి ఉంది. వెంకట్ కొండూరి, హారిక వంగేటి, పవన్ కుమార్ రాఘవజ్జల, పుణీతా రెడ్డి అమరెల్ల, మద్దాలి సంతోష్ గాయపడ్డారు. మంగళవారం ప్రణీత మృతదేహం హైదరాబాదుకు చేరుకుంటుంది.
Comments
అమెరికా హైదరాబాద్ రామారావు వాషింగ్టన్ ప్రణీత usa hyderabad ramarao washington telugu student pranitha
Story first published: Friday, May 7, 2010, 12:36 [IST]