సుంకేశుల సామర్థ్యం పెంపు: పొన్నాల
ఆగస్టులోగా హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని ఆయన అన్నారు. తుంగభద్ర, హంద్రీనీవా నదుల వల్ల వరద ముప్పు రాకుండా కర్నూలు నగరానికి రక్షణ గోడ నిర్మిస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, May 8, 2010, 12:55 [IST]