వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒడిషా ఎన్ కౌంటర్ లో 10 మంది మావోల మృతి

మరోవైపు చత్తిస్ గఢ్ లో మావోయుస్టులు పోలీసులపై విరుచుకుపడ్డారు. దంతెవాడ ఘటన అనంతరం చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోమారు పోలీసులపై గురిపెట్టారు. ఈ దఫా ఎనిమిది మంది సీఆర్ పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. పెద్దగొడేపాల్ అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!