బెజవాడలో ప్రజల వద్దకు పోలీసులు!

డీసీపీ విజయ్ కుమార్ పరిస్థితిని బట్టి ఈ వాహనం ఏరోజు ఎక్కడుండాలో నిర్ణయిస్తారు. ఈ బూత్ కు ఒక ఎస్ ఐని ఇన్ చార్జిగా నియమించి ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు. ప్రజలు తమ సమస్యలను ఈ బూత్ కు లిత పూర్వక ఫిర్యాదు చేస్తే అక్కడికక్కడే రశీదు ఇస్తారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్లు, బ్లూకోల్ట్ లకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కరిస్తారు. ఫిర్యాదులే కాకుండా ప్రజలు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఈ బూత్ లో ఇవ్వొచ్చు. దీనివల్ల ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా తమ దగ్గరికే వచ్చిన వారికి సమస్యలు చెప్పుకోవచ్చు.
పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే ప్రయోగాత్మకంగా ఈ మొబైల్ బూత్ ను ఏర్పాటుచేసినట్లు సీపీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారు. ప్రజల ఆదరణను బట్టి ఇందులో మార్పులు చేర్పులు చేస్తామని తెలిపారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications