నక్సల్స్ ప్రాంతాల్లో భద్రత పెంపు: సిఎం
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నక్సల్స్ ఏదైనా సంఘటనకు పాల్పడినప్పుడు ఆ ఘటన జరిగిన చోటికి వెంటనే చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సంఘటనలు జరిగిన ప్రాంతాలకు చేరుకుంనేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని కూడా ఆమె చెప్పారు.
Comments
రోశయ్య సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి శాంతిభద్రతలు హైదరాబాద్ rosaiah sabitha indra reddy chief minister hyderabad
Story first published: Tuesday, May 11, 2010, 14:14 [IST]