హైదరాబాద్:
సత్యం
కుంభకోణం
కేసులో
9మంది
నిందితులను
ఈరోజు
నాంపల్లిలోని
ప్రత్యేక
కోర్టులో
పోలీసులు
హాజరుపరిచారు.
మాజీ
సీఎఫ్
ఓ
వడ్లమాని
శ్రీనివాస్
తన
సొంత
ఖర్చులతో
కంటి
వైద్యం
చేయించుకుంటానని
చేసిన
అభ్యర్థనను
కోర్టు
తిరస్కరించింది.
సరోజినీదేవి
కంటి
ఆసుపత్రిలో
ఆపరేషన్
చేయించాలని
జైలు
అధికారులను
కోర్టు
ఆదేశించింది.
ఈ
కేసు
తదుపరి
విచారణనుఈనెల
21కి
వాయిదా
వేసింది.
ఈ
కేసులో
ప్రధాన
నిందితుడు
బి.
రామలింగరాజు
ఆరోగ్య
కారణాల
వల్ల
గత
ఆరు
నెలలుగా
నిమ్స్
లో
ప్రత్యేక
గదిలో
ఉంటున్న
విషయం
తెలిసిందే.