హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం నిందితుల కేసు 21కి వాయిదా

By Santaram
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కుంభకోణం కేసులో 9మంది నిందితులను ఈరోజు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మాజీ సీఎఫ్ ‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌ తన సొంత ఖర్చులతో కంటి వైద్యం చేయించుకుంటానని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణనుఈనెల 21కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి. రామలింగరాజు ఆరోగ్య కారణాల వల్ల గత ఆరు నెలలుగా నిమ్స్ లో ప్రత్యేక గదిలో ఉంటున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X