ఆంధ్రా బ్యాంక్ చోరీ కేసులో ప్రగతి
వరంగల్ జిల్లా గూడూరు ఆంధ్రా బ్యాంకులో కోటీ 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. విచారణ కోసం మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నామని వారంటున్నారు.
Comments
Story first published: Thursday, May 13, 2010, 11:59 [IST]