వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా బ్యాంక్ చోరీ కేసులో ప్రగతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: వరంగల్ జిల్లా గూడూరు ఆంధ్రా బ్యాంక్ చోరీ కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. ఈ కేసులో బ్యాంక్ అటెండర్ తో నలుగురిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ లో దొంగతనం ఘటనపై పోలీసులు వారిని విచారిస్తున్నారు.

వరంగల్ జిల్లా గూడూరు ఆంధ్రా బ్యాంకులో కోటీ 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. విచారణ కోసం మాత్రమే వారిని అదుపులోకి తీసుకున్నామని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X