వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల ఘాతుకం: నలుగురి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చాటారు. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా సిల్దియాలో గురువారం రాత్రి నలుగురు సీపీఎం కార్యకర్తలను మావోలు అపహరించారు. వారిలో నలుగురిని హతమార్చారు.

తమ మహిళా కార్యకర్త అరెస్టుకు నిరసనగా పశ్చిమ మిడ్నాపూర్‌లో శుక్రవారం నుంచి 24 గంటల పాటు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు హత్యా కాండకు దిగారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన నాలుగు మృతదేహాలు సిల్దా సమీపంలోని జబల్పూర్ లో కనిపించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X