హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యను కలుసుకున్న చంద్రబాబు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రోశయ్యతో భేటీ ఆయ్యారు. రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం రోశయ్యతో సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి ప్రాధాన్యం ఉంది.

ప్రతిపక్షంగా తెలుగుదేశం అనేక సమస్యలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. చంద్రబాబు నాయుడు పైకి ఈ సమస్యల మీద రోశయ్యను కలిసినట్టు కన్పించినా అనేక అంతర్గత విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా జగన్ విషయం వారి మధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X