హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'దుర్గ' యాజమాన్యాన్ని వదలం: డిసిపి

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పరిశ్రమను నడుపుతున్న కొనసాగిస్తున్న దుర్గా కెమికల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్వాల్‌ డీసీపీ శివప్రసాద్‌ తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.

కాగా ఇదే పరిశ్రమలో గత ఏడాది సైతం అగ్నిప్రమాదం జరిగింది. ఐపీఎల్‌ డిస్టిలేషన్‌ స్టిల్‌ పేలుడుతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. దుర్గా కెమికల్‌ ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేవని, గతంలో రెండుసార్లు నోటీసులు కూడా జారీ చేసినట్లు పరిశ్రమల డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్‌ మోహన్‌ రావు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X