విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna Dist
విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరం వద్ద 9వ నెంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వేగంగా వస్తున్న లారీ, కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా గుడివాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X