విజయవాడ:
కృష్ణా
జిల్లా
జగ్గయ్యపేట
మండలం
గౌరవరం
వద్ద
9వ
నెంబర్
జాతీయ
రహదారిపై
సోమవారం
తెల్లవారుజామున
జరిగిన
రోడ్డు
ప్రమాదంలో
నలుగురు
మృతి
చెందారు.
వేగంగా
వస్తున్న
లారీ,
కారును
ఢీకొనడంతో
ఈ
ప్రమాదం
చోటుచేసుకుంది.
మృతులంతా
గుడివాడకు
చెందిన
ఒకే
కుటుంబానికి
చెందినవారు.
పోలీసులు
కేసు
నమోదు
చేసి
దర్యాప్తు
చేపట్టారు.