తుపాను ముప్పు తీవ్రం: మర్రి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశం తుపాను తీవ్రతపై తాజా పరిస్థితిని అంచనా వేసిందని ఆయన చెప్పారు. సహాయ బృందాలను సిద్ధంగా ఉంచాల్సిందిగా కోస్తా ప్రాంత మంత్రులంతా ఆయా జిల్లాలకు మంత్రి వర్గ సమావేశం అనంతరం వెళ్లి అక్కడే ఉంది పరిస్థితి సమీక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రాష్ట్రానికి రేపు ఉదయం కల్లా చేరుకుంటాయని శశిధర్రెడ్డి అన్నారు.
Comments
Story first published: Wednesday, May 19, 2010, 14:19 [IST]