చిరంజీవిని అడ్డుకోండి: టిఆర్ఎస్
జిల్లాకు సాగు నీరందించే ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉం దని, సాగు నీరు అందక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 31 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ నెల 31వ తేదీ నాటికి అన్ని మండలాల్లో పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కార్యకర్తలను కోరారు.
Comments
Story first published: Wednesday, May 19, 2010, 16:10 [IST]