వాగులో చిక్కుకున్న 20 మంది
కోస్తా తీర ప్రాంతంలో వాతావరణం సరిగా లేకపోవడంతో సమాచార వ్యవస్థ స్తంభించింది.ఒంగోలు, కందుకూరు, చీరాల, రేపల్లె, రామచంద్రాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, పాలకొల్లు, బాపట్ల, మండపేట పట్టణాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఒంగోలు, కనిగిరిలలో దెబ్బతిన్న సబ్స్టేషన్లు దెబ్బ తిన్నాయి. 1492 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Comments
కోస్తాంధ్ర తుఫాను లైలా నెల్లూరు గుంటూరు ప్రకాశం హైదరాబాద్ coastal andhra cyclone laila nellore guntur Prakasam hyderabad
Story first published: Thursday, May 20, 2010, 15:35 [IST]