ప్రకాశం జిల్లాలో రేపే రోశయ్య, బాబు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి రోశయ్య ప్రకాశం జిల్లా శుక్రవారంనాటి పర్యటనను వాయిదా వేసుకున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఆయన ఏరియల్ సర్వేకు వెళ్లాల్సి ఉంది. వాతావరణం అనుకూలించకపోవటంతో ఈ కార్యక్రమం శనివారానికి వాయిదాపడింది. లైలా తుఫాను ప్రభావం రానున్న 24 గంటలపాటు ఉంటుందని అధికారులు తెలిపారు.
Comments
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం లైలా తుఫాను హైదరాబాద్ chandrababu naidu telugudesam Prakasam laila cyclone hyderabad
Story first published: Friday, May 21, 2010, 14:42 [IST]