విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యంబాబు పరారీపై వారే చెప్పాలి: సిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ayesha
విజయవాడ: సత్యంబాబు పరారీపై ఎస్టార్టు పోలీసులే చెప్పాలని విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు అన్నారు. ఆయన సాక్షి టీవీ చానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జగ్గయ్యపేటలో దొరికిన సత్యంబాబును కృష్ణా జిల్లా ఎస్పీ విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. నడవలేని స్థితిలో ఉన్న సత్యంబాబు ఎలా పారిపోయాడనేది వారే చెప్పాలని ఆయన అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తున్నామని, విచారణలో అన్ని విషయాలూ తేలుతాయని ఆయన అన్నారు.

సత్యంబాబు పరారీ విషయంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని తాను ఇది వరకే చెప్పానని, వారిపై చర్యలు కూడా తీసుకున్నామని ఆయన అన్నారు. సత్యంబాబు పరారీపై రకరకాల వ్యాఖ్యలు వస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తాను చెబుతూ వస్తున్నానని, దానికే కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X