వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు కింద కారు: ముగ్గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Mahaboob Nagar
మహబూబ్‌ నగర్‌: ఆలంపూర్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బస్సు, కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు బస్సు కింద ఇరుక్కుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.

నిన్ననే జరిగిన మరో రోడ్డు ప్రమాద వివరాలివి. మండల పరిధిలో ని వెల్మలపల్లి స్టేజీ సమీపంలో శ్రీశైలం - హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐ దుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్ర మాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెంది న మధుకుమార్‌, నవీన్‌, నాగరాజు, జా వెద్‌, తారచంద్‌నాయక్‌, నరేష్‌లు ఏపీ 11ఏఎస్‌ 3609 కారులో శ్రీశైలానికి బ యలుదేరారు.

శనివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కా రు వంగూరు పరిధిలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొంది. ఈప్రమాదంలో నరేశ్‌(25) అక్కడికక్కడే మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X