విశాఖపట్నం:
అగనంపూడి
మండలం
కొండవలసలో
అండర్
గ్రౌండ్
డ్రైనేజ్
పనులు
జరుగుతున్న
సమయంలో
నిర్మాణంలో
ఉన్న
గోడ
కూలి
ఇద్దరు
కూలీలు
మృతి
చెందారు.
ఒక
సివిల్
ఇంజనీర్
కి
తీవ్రగాయాలయ్యాయి.
అతనిని
ఆస్పత్రికి
తరలించారు.
జివిఎంసి
ఆధ్వర్యంలో
పనులు
జరుగుతుండగా
ఈ
దుర్ఘటన
జరిగింది.
శిధిలాల
నుంచి
మృత
దేహాలను
వెలికి
తీయడానికి
అగ్నిమాపక
శాఖ
సిబ్బంది,
పోలీసులు
ప్రయత్నిస్తున్నారు.