హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణదేవరాయల మహోత్సవాలు రాష్ట్రంలోనూ...

By Santaram
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: ఆంధ్ర భోజుడిగా వినుతికెక్కిన శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవాలను మన రాష్ట్రంలోనూ ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జులై 5నుంచి ఆగస్టు 8 వరకు వీటిని నిర్వహిస్తారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిర్వహించినందున మన రాష్ట్రంకూడా వీటిని నిర్వహించితే బాగుంటుందని మంత్రులు పలువురు సూచించారు.

దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో దీని ప్రారంభ ఉత్సవాలను పెనుగొండలో ముగింపు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మధ్యలో రాయలవారితో రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను, సదస్సులను నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X