హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేదురుమల్లి ఇంటికెళ్ళి అభినందించిన చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: రాజ్యసభ సభ్యునిగా మరోసారి నామినేట్ అయిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డిని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అభినందించారు. నేదురుమల్లి నివాసానికి శనివారం చిరంజీవి పార్టీ నేతలతో కలసి వెళ్లారు. రాజ్యసభ అభ్యర్ధుల విషయంలో కాంగ్రెసు పార్టీకి పూర్తి సహకారం అందించినందుకు చిరంజీవికి అభినందనలు అందుతున్నాయి.

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభకు మూడవసారి నామినేట్ కానున్న వి.హనుమంతరావు శనివారం ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అధినేత కె.చిరంజీవి నివాసానికి వచ్చి..ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెసు‌కి చెందిన రాజ్యసభ సభ్యులకు పీఆర్పీ మద్దతు ఇచ్చినందుకు వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్పీ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X