హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8 నుంచి శ్రీకృష్ణ కమిటీ తిరిగి అభిప్రాయసేకరణ

By Santaram
|
Google Oneindia TeluguNews

Srikrishna
హైదరాబాద్‌: జస్టిస్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని కమిటీ ఈనెల 8నుంచి 10వ తేదీవరకు హైదరాబాద్ ‌లో అభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఈ కమిటీ జూబ్లీహాలులో 8,9 తేదీల్లో నిర్వహించే సమావేశంలో పలు ప్రజాసంఘాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలియజేస్తాయి. చివరిరోజు 10వ తేదీన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పలు సంఘాలు కలిసి తమ నివేదికలు అందజేస్తాయి.

రాష్ట్రంలోని పరిస్ధితులపై శ్రీకృష్ణ కమిటీ ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు నివేదిక అందజేయవలసి ఉంది. సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ డిమాండ్లను కమిటీ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X