అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకాకుళంలో జగన్ ఓదార్పు యాత్ర ఖాయం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
అనంతపురం: జగన్ ఓదార్పు యాత్రపై సస్పెన్స్ వీడిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో తన ఓదార్పుయాత్ర కొనసాగుతందని కడప ఎంపీ వైయస్ జగన్‌ స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు ఆయన అనంతపురం వచ్చారు. ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ఇతర పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో అల్పాహారవిందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓదార్పు యాత్ర ఆగిందని మీడియాలో వచ్చిన కథనాలపై జగన్‌ స్పందించారు. యాత్ర ఆగిందని కొనసాగదని ఎవరు చెప్పారని ఆయన మీడియాను ప్రశ్నించారు. యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X