వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిత్యానంద బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
నిత్యానంద బెయిల్ పిటిషన్ పై విచారించిన జస్టిస్ సుభాష్ బి ఆది సెలవులో ఉన్నందున తాను నిత్యానంద బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని జస్టిస్ సి కుమారస్వామి చెప్పారు. నిత్యానందకు చెందిన నాలుగు ట్రస్టుల బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ కూడా పదో తేదీకి వాయిదా పడింది.
Story first published: Tuesday, June 8, 2010, 16:07 [IST]