వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విశాఖపట్నంలో పాస్ పోర్టు సేవా కేంద్రం
టాటా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించే ఈ కేంద్రానికి ఇప్పటికే స్థలం కోసం చూస్తున్నారు. ముఖ్య కూడలిలో నగర వాసులకు అనువుగా ఉండే ప్రాంతంలో ఈ సేవా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విశాఖ కేంద్రాల్లో ఆరు పాస్ పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్టు హోంమంత్రి సబితారెడ్డి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇక్కడి అధికారులకు ఆదేశాలందాయి.
Comments
Story first published: Wednesday, June 9, 2010, 9:28 [IST]