హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యంబాబు విచారణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు నిందితుడు సత్యంబాబుపై విచారణకు రాష్ట్ర హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఆతనిపై విచారణను తాత్కాలికంగా నిలిపేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సత్యంబాబుపై విచారణను నిలిపేయాలంటూ అతని తరఫు న్యాయవాది బొజ్జా తారకం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బొజ్జా తారకం పిటిషన్ పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. కాగా, కోర్టు ఆదేశాలు తమకు అందలేదని, ఆదేశాలు అందిన తర్వాతనే స్పందిస్తామని విజయవాడ పోలీసులు చెప్పారు. సత్యంబాబు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X