బెజవాడ కనక దుర్గమ్మకు మరో బంగారు కిరీటం
ఉత్సవమూర్తికి శోభను చేకూర్చే విధంగా కిరీటం రూపొందింది. కిరీటం, కర్ణాభరణాలకు 412 గ్రాముల బంగారం వినియోగించినట్లు తయారీదారులు తెలిపారు. అమావాస్య తర్వాత మంచిరోజున దేవస్థానం అధికారులకు దాతలు కిరీటాన్ని అందచేస్తారని అర్చకులు వివరించారు.
Comments
Story first published: Friday, June 11, 2010, 10:27 [IST]