వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగానదిలో పడవ మునిగి 50 మంది మృతి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Boat capsize in Ganga River
లక్నో: గంగానదిలో సోమవారం ఉదయం పడవ మునిగింది. ఈ ప్రమాదంలో 50 మంది దాకా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. ఉత్తరప్రదేశ్ లోని బలియా వద్ద అగరేల గ్రామం వద్ద ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే.

ప్రమాదం సంభవించినప్పుడు పడవలో 80 మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. బరువు ఎక్కువ కావడంతో పడవ మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X