వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గంగానదిలో పడవ మునిగి 50 మంది మృతి?
ప్రమాదం సంభవించినప్పుడు పడవలో 80 మంది దాకా ఉన్నట్లు చెబుతున్నారు. బరువు ఎక్కువ కావడంతో పడవ మునిగిపోయినట్లు సమాచారం. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Story first published: Monday, June 14, 2010, 15:34 [IST]