రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రిలో ముదుసలి వ్యక్తితో 14 ఏళ్ల బాలిక వివాహం

By Pratap
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరంలో గల ఆర్యాపురం సత్యనారాయణస్వామి ఆలయంలో గురువారం బాల్యవివాహాం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వేములవాడకు చెందిన 58 ఏళ్ల వ్యక్తికి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో వివాహం జరిపించారు.

బాల్య వివాహాన్ని చూసిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెళ్లి బృందం అక్కడి నుంచి హుటాహుటిన పరారైంది. ఆలయ అధికారులు దగ్గరుండి మరి వివాహాన్ని రిజిస్టర్‌ చేయించినట్లు తెలుస్తోంది. తాత వయస్సు వ్యక్తికి బాలికను ఇవ్వడానికి కారణం అతను కండక్టర్ కావడమేనని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X