నారాయణాద్రి, చెన్నై ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘటనపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీగ్యాంగ్ లేదా రెడ్డిగూడెం దొంగలు ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుంటూరు-నడికుడి మార్గంలో గత రెండు నెలల్లో ఇది నాలుగో దోపిడి. కాగా, నారాయణాద్రి ఎక్స్ ప్రెసు రైలులోనూ దొంగలు పడ్డారు. రైలు విష్టుపురం వద్ద ఆగినప్పుడు దోపిడీ దొంగలు ఎస్2 బోగీలోకి ప్రవేశించి ముగ్గురు మహిళల వద్ద నగలును దోచుకెళ్లారు.
Comments
Story first published: Thursday, June 17, 2010, 9:12 [IST]