వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖపట్నంలో తొలిసారి స్వైన్ ఫ్లూ కేసు నమోదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Swine Flu
విశాఖపట్నం: విశాఖపట్టణంలో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి స్వైన్‌ఫ్లై వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు శుక్రవారం నిర్ధారించారు. అయితే బాధితుని వివరాలు చెప్పడానికి వైద్యులు నిరాకరించారు. అతన్ని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. అతని వ్యాధి ఏ స్ధాయిలో ఉందో కూడా తెలియడం లేదు.

ఇటీవలే ఇతను అన్నవరం వెళ్ళివచ్చిన తర్వాత జ్వరం రావడంతో ఆస్పత్రిలో చికిత్సకు వచ్చాడు. దాంతో డాక్లర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X