తమిళ
నటుడు,
వాణిజ్యవేత్త
అర్వింద్
స్వామి
భార్య
గాయత్రితో
విడాకులకు
దరఖాస్తు
చేసుకున్నాడు.
స్వామి
1991లో
మణిరత్నం
తీసిన
తళపతితో
సినిమా
రంగంలోకి
అడుగు
పెట్టాడు.
మహాభారతంలోని
అర్జునుడిని
బేస్
చేసుకుని
రూపొందించిన
పాత్రలో
అతను
ఈ
సినిమాలో
నటించాడు.
అతనికి
రోజా,
బొంబాయి
సినిమాలు
మంచి
పేరు
తెచ్చిపెట్టాయి.
పరస్పర
ఒప్పందంతో
అర్వింద్
స్వామి,
గాయత్రి
విడాకులకు
దరఖాస్తు
చేసుకున్నారు.
వారిద్దరికి
1994లో
వివాహం
జరిగింది.
వారికి
ఓ
కూతురు,
ఓ
కుమారుడు
ఉన్నారు.
అర్వింద్
స్వామి
టాలెంట్
మాగ్జిమస్
సిఎండిగా
ఉన్నారు.
ప్రోలీజ్
ఇండియా,
ఇంటర్
ప్రో
ఇండియా
చైర్మన్
గా
కూడా
ఉండేవాడు.