న్యూఢిల్లీ
:
రాజధానిలో
నక్సల్నేత
పాషాను
పోలీసులు
అరెస్టు
చేశారు.
గుజరాత్లో
నక్సల్
వ్యవహారాలకు
పాషా
ఇన్ఛార్జిగా
వ్యవహరిస్తుండేవాడని
పోలీసు
వర్గాలు
తెలిపాయి.
దీంతో
రాజధానిలోని
అన్నీ
ప్రాంతాల్లో
నక్సల్నేతలు
ఆశ్రయం
పొందారన్న
అనుమానంతో
పోలీసు
బలగాలు
విసృతగాలింపు
చేపట్టాయి.