హైదరాబాదులో స్వైన్ ఫ్లూ కేసు నమోదు
విశాఖపట్నంలో శుక్రవారం స్వైన్ ఫ్లూ వ్యాధికి గురైన 30 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ స్థితిలో తిరిగి రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ వ్యాధి కబళిస్తుందేమోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Story first published: Saturday, June 19, 2010, 11:37 [IST]