వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 6 గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యలమంచిలి సమీపంలో కొక్కురాపల్లి వద్ద ఎన్‌ హెచ్‌-5 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు త్రీవంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందినవారు స్కార్పియోలో ఉప్మాక వద్ద పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X