వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జార్ఖండ్ లో గిరిజనులను కాల్చి చంపిన మావోయిస్టులు
మావోయిస్టు ప్రభావిత ఈస్ట్ సింగభూమ్ జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను గత రాత్రి వేర్వేరు ఘటనల్లో మావోయిస్టులు కాల్చి చంపారు. తీవ్ర గాయాల పాలైన మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Story first published: Sunday, June 20, 2010, 14:48 [IST]